Breaking News

Loading..

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన పిఓ బి. రాహుల్


భద్రాచలం ఐటీడీఏ పిఓ బి. రహుల్

బిసీఎం 10 న్యూస్ మే 27 భద్రాచలం

 త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఏజెన్సీ ఏరియాలోని మారుమూల ఆదివాసి గ్రామాల లోనీ ఆదివాసి గిరిజనులకు, ముస్లిం ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విద్యార్థిని, విద్యార్థులకు సేవలందిస్తున్న ముస్లిం ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకుంటారని తెలిపారు. రంజాన్ తర్వాత వచ్చే రెండో అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ అని ఆయన అన్నారు. త్యాగాలకు ప్రతీ కగా చెప్పే బక్రీద్ పండుగను ముస్లింలు కుటుంబాలు భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన కోరారు.



For ADVT/INTERVIEWS..CONT : 9000790313


                  WWW.BCM10NEWS.IN


BCM.BHADRACHALAM10@GMAIL.COM

Post a Comment

0 Comments