Breaking News

Loading..

ఈదుగాలో ముస్లిం సోదరులందరూ ఈద్గా నమాజు..


రంజాన్ పండుగ సందర్భంగా భద్రాచలంలోని ఏఎంసి కాలనీ దగ్గర ఈదుగాలో ముస్లిం సోదరులందరూ ఈద్గా నమాజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం సోదర భావంతో ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఈద్గాలో ప్రార్థన చేయడం జరిగింది.


 ఈ కార్యక్రమంలో మత పెద్దలు షఫీ అబ్దుల్లా మున్ ఆఫ్ అజీమ్ జిందా సలీం నవాబ్ ఆలీ భాష అక్బర్ రబ్బన సరఫరాజ్ రహీం తదితరులు పాల్గొన్నారు



Post a Comment

0 Comments