![]() |
| కోతకు గురైన బ్రిడ్జ్ |
సీలేరు - డొంకరాయి మధ్య లో గల బొచ్చులూరు గ్రామం వద్ద గల వలసగెడ్డ ఉధృతి వలన కోతకు గురైన బ్రిడ్జి. దీంతో భద్రాచలం నుండి విశాఖపట్నం రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. లోతట్టు త ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరిన జిల్లా కలెక్టర్.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ .

0 Comments